వెంసూర్ మండలం లింగపాలెం గ్రామం వద్ద రోడ్ ప్రమాదం..

ఖమ్మం జిల్లా:
వెంసూర్ మండలం లింగపాలెం గ్రామం వద్ద రోడ్ ప్రమాదం..

ఎదురుగా వస్తున్న బస్ ను ఢీ కొని రోడ్ సైడ్ చెట్ల లోకి దూసుకెళ్లిన కార్..

కార్ లో ఉన్న చింతలపూడి మండలం శివాపురం గ్రామానికి చెందిన కళ్లపాల సతీష్(34) తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే మృతి..

Share this post

submit to reddit
scroll to top